skip to main |
skip to sidebar
ఆ ముగ్గురూ..
ముగ్గురు నేతలూ జనాదరణ పొందినవారే. ముగ్గురి పేర్లు ‘ర’ అనే అక్షరంతో ఆరంభింపబడినవే. ఇందులో రాజీవ్గాంధీ, రాజశేఖరరెడ్డి దుర్మరణం చెందగా, ఎన్టీ రామారావు గుండెపోటుతో మరణించారు. ముగ్గురు నేతలకూ కొన్ని సారూప్యాలు ఉన్నాయి.
0 comments:
Post a Comment